ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ 'లాల్సింగ్ చద్దా' సినిమా షూటింగ్ నిమిత్తం, తూర్పుగోదావరి జిల్లా ఖాకినాడ కు విచ్చేసారు.
జిల్లాలోని ప్రాంతాల్లో పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
శుక్రవారం అమలాపురంలో, శనివారం కాకినాడలో చిత్రీకరణ జరగనుంది.
మరో విశేషం ఏమిటంటే తెలుగు యువనటుడు అక్కినేని నాగచైతన్య కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. .
అమీర్ఖాన్ కాకినాడలోని కాసరోవర్ హోటల్లో బసచేయడంతో, ఆ చుట్టుప్రక్కల సందడి నెలకొంది . కొవిడ్ నేపథ్యంలో అమీర్ ను కలిసేందుకు ఎవరికీ అనుమతి లేకపోయినా, షూటింగ్ జరుగుతున్న ప్రదేశాలలో పెద్దసంఖ్యలో సినీ అభిమానులు చేరుతున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి