2014సం.లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్ఠంచిన సునంద పుష్కర్ మృతి కేసులో, నిందితుడైన ఆమె భర్త కాంగ్రెస్ పొలిటికల్ లీడ్qర్, ఎంపి శశిథరూర్ ను ఢిల్లీ సెషన్స్ కోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది.
2014 సంవత్సరం జనవరి నెలలో సునంద పుష్కర్ హోటల్ గదిలో శవమై కనిపించారు.
మరణించిన సమయంలో సునంద మోతాదుమించి డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య నివేదిక సూచించింది. సునందపుష్కర్ కేసును హత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు.
ఆత్మహత్య ప్రేరణ కింద కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పై కేరళ పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు డిశ్చార్జ్ చేసింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి