అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్నప్పుడు సహజంగా కలిగే తడబాటు, భారీ అంచనాల ఒత్తిడినీ అదిగమించి ఓ యువ క్రికెటర్ తన మొదటి మ్యాచ్ లోనే వేగవంతమైన అర్దసెంచెరీ fastest half century సాధించాడు.
రువాండా బ్యాట్స్మెన్ మార్టిన్ అకాయెజు వయస్సు 18 ఏళ్లు మాత్రమే. కానీ తను ఆడిన మొదటి మ్యాచ్ లోనే బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి, 16 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.
ఘనా, రువాండా జట్ల మధ్య జరుతున్న ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ లో, అంతర్జాతీయ క్రికెట్ మొదటి మ్యాచ్ ఆడుతున్న మార్టిన్ అకాయెజు 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి, తన జట్టుని విజపథాన నడిపాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి