250 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగాన్ని అందుకోగల స్మార్ట్ఫోన్ను హెచ్టీసీ లాంచ్ చేసింది. దీనికి పరుగుల వీరుడు 'బోల్ట్' అని పేరు పెట్టింది.
ఇంతకుముందున్న హెచ్టీసీ 10 స్మార్ట్ఫోన్తో పోలిస్తే భిన్నమైన ఫీచర్లతో లాంచ్ అయిన హెచ్టీసీ బోల్ట్ ప్రత్యేకతలు ఈ విధంగా వుంటాయి..
ఇందులోగల సెల్యులార్ టెక్నాలజీ సరాసరి 250 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగాన్ని అందుకోగలదు..ఇది మిగతా స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే వేగం 10 రెట్లు ఎక్కువగా వుంటుంది.
ఇంకా..
స్నాప్ డ్రాగన్ 810 చిప్ సెట్,
3జీబి ర్యామ్ సపోర్ట్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం,
ఛత్ 9 ళ్టే, యూఎస్బీ టైప్-సీ, బ్లుటూత్ 4.1,
ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 7.0,
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్ప్లే,
బోల్ట్ స్మార్ట్ఫోన్లో హెడ్ఫోన్ జాక్ ఉండదు.
ఈ ఫోన్ ధర సుమారుగా రూ.40,500 (అమెరికా కరెన్సీలో) వుండొచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి