రూ.వెయ్యి, 500 నోట్ల రద్దుకు తానే సిఫార్స్ చేశానని చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటున్నారని వైయస్సార్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎద్దేవా చేశాడు.
ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబే అని మేకపాటి ధ్వజమెత్తారు. తన పరిపాలనా లోపాల్ని పక్కదారి పట్టించడానికి, నోట్ల రద్దును తన గొప్పతనంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మేకపాటి విమర్శించాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి