రూ.1000,500 నోట్ల రద్దు నిర్ణయం తరువాత.. సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
కాగా ఈ విషయం పై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, హీరోయిన్ వాణీ కపూర్ను మీడియా ప్రశ్నించగా వారిద్దరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వాణీ కపూర్ మాట్లాడుతూ.. " నేనో బిచ్చగత్తెను.. నా దగ్గర డబ్బుల్లేవ్..!అని చెప్పుకొచ్చింది. అనంతరం రణ్వీర్ను ప్రశ్నించగా.. "నేను బేఫికర్ను, నాకు అంత జ్ఞానం లేదు, నిజం చెప్పాలంటే నాకు లెక్కలు రావు.. ఎకనామిక్స్ గురించి అస్సలే తెలియదు.. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై, దేశంలో ఏం జరుగుతోందన్న విషయాలపై మాట్లాడే అర్హత నాకు ఏ మాత్రం లేద"ని చెప్పుకొచ్చాడు.
వాళ్ళిద్దరు కలిసి నటించిన 'బేఫికర్' ప్రచార కార్యక్రమంలో భాగంగా మీడియా అడిగిన ప్రశనలకు పై విధంగా సమాధానమిచ్చారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి