రాష్ట్ర విభజన బాధితుల్లో తానూ ఒకడినని సీఎం చంద్రబాబు చమత్కరించారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలిసి వెలగపూడిలోని సచివాలయ భవనాలను సందర్శించిన సందర్భంగా వారిద్దరూ ఉద్యోగులతో కాసేపు మాట్లాడారు.
ఓ ఉద్యోగి వారితో భార్యాపిల్లలు హైదరాబాద్లో ఉంటే,తాము ఇక్కడ ఉండాల్సి వస్తోందని అనడంతో., సీఎం స్పందిస్తూ...‘అవును. రాష్ట్ర విభజన గాయాలు నాకూ తగిలాయి. నేనూ బాధితుడినే., నా భార్య హైదరాబాద్లో.. నేను ఇక్కడ ఉంటున్నాం’ అని సరదాగా అన్నాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి