గద్వాల కేంద్రంగా జోగులాంబజిల్లా ఏర్పాటు చెయ్యనందుకు నిరసనగా గద్వాల్ యం ఎల్ ఏ డీకే.అరుణ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి, రాజీనామాలేఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు.
తన పదవే జిల్లా ఏర్పాటుకు అడ్డమని అనుకునే పక్షంలో రాజీనామాలేఖను స్పీకర్ కు పంపించి ఆమోదింపజేసుకోవచ్చని ఆమె తెలియజేసారు.
జోగులాంబజిల్లా కోసం ఏళ్ళతరబడి ప్రజలు పోరాటం చేస్తున్నా పట్టించుకోకుండా, లక్షలమంది వ్యతిరేకిస్తున్న వనపర్తిజిల్లాను ఏర్పాటు చేసినందుకు అరుణ తన నిరశనను ఇలా తెలియజేసారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి