దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కాల్చి చంపేస్తామంటూ రవీంద్రకుమార్ తివారీ అనే వ్యక్తి బెదిరించాడు. ఈశాన్య ఢిల్లీ, ఖజురీఖాన్ ప్రాంతానికి చెందిన రవీందర్ ఎమర్జెన్సీ నెంబర్ 100కు కాల్ చేసి బెదిరించాడు.
అయితే అతను మందు తాకిన మైకంలో అలా చేశాడని విచారణలో తేలింది. ఆయనకు మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు చెప్పారు. కానీ ముందు జాగ్రత్త చర్యగా సీఎం క్యాంప్ కార్యాలయానికి భద్రత పెంచారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి